Home News Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో!

Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో!

Highlights
  • జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్ ప్రకటన
  • రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్స్ పై ఉచిత డేటా
  • కస్టమర్లకు లభించనున్న 21జిబి అదనపు డేటా

భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ కంపెనీ Jio ఈరోజు భారతదేశంలో 7వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్‌లపై అదనపు డేటా మరియు ప్రత్యేక వోచర్‌లను అందిస్తోంది. ఈ గొప్ప ఆఫర్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. జియో అదనపు డేటాను అందిస్తున్న ఎంపిక చేసిన ప్లాన్‌లలో రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఎలాంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం పదండి.

Jio రూ.299 ప్లాన్ బెనిఫిట్స్

Jio రూ.749 ప్లాన్

Jio రూ.2,999 ప్లాన్

గమనిక: పైన పేర్కొన్న అదనపు ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క MyJio ఖాతాకు జమ చేయబడతాయి. అదనపు డేటా MyJio యాప్‌లో డేటా వోచర్‌లుగా క్రెడిట్ చేయబడుతుంది. వినియోగదారులు వాటిని మాన్యువల్‌గా రీడీమ్ చేసుకోవాలి. వినియోగదారులు జియో వెబ్‌సైట్, MyJio యాప్, థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లతో ఇప్పటికే ఉన్న అన్ని చెక్‌పాయింట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.